హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగు వాళ్లమంతా ఒక చోట కలవడం ఆనందంగా ఉంది. ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటే అ�
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభ�
హైదరాబాద్ : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర పంచాయతీ రాజ్, గ్ర�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి�
వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ�
వరంగల్: జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మ�
హనుమకొండ : ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణలకు ఆధ్యుడు దిగవంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ జయంతి సందర�
మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొన్నది. దాదాపు 140 రకాల ఉత్ప�
మాతృత్వం.. తియ్యని మమకారం.. దాన్ని విచారకరం చేసుకోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అనవసర ఆపరేషన్లు చేయించుకోవద్దని, ప్ర
హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇట
జనగామ : పట్టుదలతో చదవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అప్పటి వరకు విశ్రమించొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్�
మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకుల�
వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్�
మహబూబాబాద్ : చదువు వ్యక్తిత్వ, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరులోని అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత�