వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయడానికే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం ఆరెగూడ�
జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పలు వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్లలో మహంకాళమ్మ తల్లికి బోన మెత్తారు. అమ్మవారికి బోనం స�
జనగామ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. పిల్లలత�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ వేడుకలను అంబరాన్ని తాకేలా నిర్వహి�
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలి. ఇటీవల కేంద్రం పెంచిన జీఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పంచాయతీరాజ్ శాఖ మం�
జనగామ : చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్లకు నిధులు అందే విధంగా చూస్తామన్నాని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన పలువురికి డీసీసీబీ వివిధ పరిశ�
జనగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల�
జనగామ : ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల వెలుగు స్కూల్ విద్యార్థినిలకు మంత్రి దుస్తులు పంపిణ�
జనగామ : సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు అండగా ఉంటున్నారు. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న వారి దయనీయస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు. ఆగస్టు 01 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే తల్లి ప
మహబూబాబాద్ : జిల్లాలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ధ్వజ స్తంభాని�
హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్�
జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం చౌడూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక
జనగామ : ఆశా కార్యకర్తలను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమే. గతంలో ఆశాలు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆశాల మనసు తెలుసుకొని జీతాలను రూ. 9 వేల 750 కి పె�
దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శవంతమైన పథకం.. ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదు.. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకత పాటించాలి.. ఎవరైనా రూపాయి లంచం తీసుకున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు కేసు పెట్టిస్�
రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్ర�