మహబూబాబాద్ : రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాల్య వివాహాలు బాగా తగ్గాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన పై జిల్లా ఐసీడీఎస్ అధ్వర్యంలో తొర్రూరులో నిర్వహించిన సదస
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర�
రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్
జనగామ : పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. అందుకు నిదర్శనం అబ్దుల్ కలామే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు
పటేల్ గూడెం (జనగామ), జులై 27 : నిత్యం జనంలోనే.. జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్థాయి, హోదా అని ఏనాడు బేషజాలకు పోరు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా అ
Minister Errabelli Dayakar Rao | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల స్వయం సమృద్ధి కి ఎప్పుడూ లేనంతగా కృషి జరుగుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఆయా సంఘాల మహిళ�
హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన ప్రజా సంబంధాల అధికారి మార్గం లక్ష్మీనారాయణను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తెలుగు విశ్వ విద్యాలయం గిరిజ�
హైదరాబాద్, జులై 19 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలుస్తున్నది.
జనగామ :ఈ వానకాలం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, �
హైదరాబాద్ : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ�
హైదరాబాద్ : ఈ నెల 4న (రేపు) తన జన్మదినం సందర్భంగాం వేడుకలు వద్దు..మొక్కలు నాటడమే ముద్దు అని పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలు