వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన
హనుమకొండ, ఆగస్టు 28 : రాష్ట్ర పునర్నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెంద�
వరంగల్ : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో దళిత నేత దివంగత బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని ఆవి
చినమడూరు-రాంభోజీగూడెం మధ్యనున్న వాగుపై సుమారు రూ.5 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తద్వ
హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామాల అభివృద్ధి దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రత్య�
హైదరాబాద్, ఆగస్టు 25 : రాష్ట్రంలో గల అన్ని గ్రామాల్లోని గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్రామ కంఠంలోని భూ యజమానుల భూములు గుర్తించి, వాటికి చట్టబద్దత కల్
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని పంచాయతీరాజ్శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలం లో చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త�
ఎంతో మంది ప్రాణ త్యాగాలతో మనకు స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార
మహబూబాబాద్ 13 : రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చే�
వరంగల్ : భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలి. ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు అర్థం చేయించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్
హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల ని
హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ఎమ్మెల్సీ కవిత.. స్థానిక
మహబూబాబాద్, ఆగష్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మం