హైదరాబాద్, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతోపాటు, 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేపడుతామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే 43 ప్రాథ�
వరంగల్ : విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను చదువుకున్న పర్వతగిరి పాఠశాలకు ఐదు లక్షల రూపాయల విరా�
వరంగల్ : కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కేంద్రంలో కొత్త గా మంజూరు అయిన పెన్ష
వరంగల్ : నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లబ్ధి�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల మంజూరు చేసిన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడప గడపకూ తిరిగారు. పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు గ్రామాల్లో పర్యట�
వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినిల వినాయక నిమజ్జన ఊరేగిం�
గతంలో కుంభకోణాలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ను లాభాల్లోకి తెచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. డీసీసీబీ సేవలను వివిధ రంగ
జనగామ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనన�
వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గణపతి పూజలు చేసి, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల గు�
హైదరాబాద్ : ఉపాధి హామీ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో వేధించే ప్రయత్నం చేస
మహబూబాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్స్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ �
మహబూబాబాద్ : విద్యార్థులకు స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ జెండా విషిష్టతను తెలియజేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద�