‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క
రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న దక్షిణ భారత జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు, వైద్యుల సదస్సుకు వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) వేదికగా నిలిచింది. కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ ఫిజీషియన్స్ అసోస
Minister Errabelli | గాంధీజీ, మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు ఈ ముగ్గురు మూడు శిఖరాలు. వ్యక్తిత్వంలో మహోన్నతులు పోరాటాల్లో వెన్ను చూపని వీరులు అని పంచాయతీరాజ్ శా
Minister Errabelli | దేశానికే ఆదర్శంగా ముఖరా (కే) గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామ మోడల్ ను అనుసరిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Errabelli | మంచి ఆరోగ్యానికి వ్యాయామమే మంచి మార్గమం. అన్ని సమస్యలకు అదే అసలైన మందు అని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Errabelli | సీఎం కేసీఆర్ పాలన ప్రణాళిక బద్ధంగా సాగుతుంది. ప్రజలకు మేలు చేయలేని చాలా మంది విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�