రాష్ట్రంలో మూడున్నరేండ్లుగా పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల(టీపీఎస్ఎఫ్) ఫెడరేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని తన క్య
‘కేసీఆర్ తిరుగులేని సీఎం.. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇన్ని మంచి పనులు చేసే ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ �
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ�
ప్రపంచ ఉద్యమాలను గ్రంథాలయాల్లోని పుస్తకాల ద్వారా అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించి రాష్ర్టాన్ని సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి
పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, వసతులు అందిస్తున్నందున దీనిని వినియోగించుకుని చదువులో రాణించి తల్లిదండ్రుల కలల ను సాకారం చేయాలని రాష్ట్ర పంచాయత�
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా దళితబంధు పథకం అమలవుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని �
‘అమిత్ షా, రాజగోపాల్రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే మునుగోడు ఎన్నిక తెచ్చిండ్రు. అక్కెరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన్రు. బానిస పనులతో తెలంగాణ ఆత్�