బతుకమ్మ పండుగకు ఘన చరిత్ర ఉన్నదని, ఆంధ్ర పాలకులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శ్రీశాంతిక్రిష్ణ సేవా సమితి 37వ వార్షికోత్సవం సందర్భంగా సహస్ర మ�
Minister Errabelli | మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావు కుమారుడు తెలంగాణ జన వేదిక అధ్యక్షుడు రాము ఆకస్మిక మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు.
Minister Errabelli | మహాత్మ గాంధీజీని చంపిన గాడ్సే వారసులెవరో బీజేపీ ప్రజలకు చెప్పాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Minister errabelli | తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించడం మంచి పరిణామం అని తెలంగాణ సాయుధ పోరాట యోధులు కత్తెరశాల కుమరయ్య (95), అడవయ్య బేరే (91) అన్నారు.
రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 1.21 కోట్లతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, వంతెన పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 2 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10 వేలు ఇస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఒక్క వెలిచాల గ్రామంలోనే 1,478 �
Minister Errabelli | గ్రామ స్థాయిలోనే బాలలను రక్షించాలని ప్రభుత్వం గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల విశ్వ బ్రాహ్మణ సంఘంనూతన కమిటీ బాధ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్య�
వరంగల్ : వినాయక నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలేని జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వినాయక మండపాల బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయాలని అధికారులను పంచ�