ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామ పంచాయతీల్లో శాశ్వత పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రానున్న వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని �
వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి సర్పంచ్ల అధికారాలు, నిధులను తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గతంలో ఇచ్చే గ్రాంట్ను క�
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మండలంలోని మాటేడు గ్రామంలో జ�
మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నాదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ సర్కారు కృషి చేస�
Minister Errabelli| తెలంగాణ రైతాంగం సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తూ ముందడుగు వేస్తుండడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట
ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా