Minister Errabelli | వైద్య విద్యార్థిని(Medico Student) ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు.
ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాం తి చేకూరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కొండూరులో సిద్ధేశ్వర, ధ్వజస్తంభ, పెద్దమ్మతల్లి, బంగారు మైసమ్మ, జంట నాగుల పునఃప్
Womens Health Scheme | మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించార�
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Minister Errabelli | తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత ఒకరకంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
Minister Errabelli Dayakar Rao | విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు.
Minister Errabelli Dayakar rao |తొర్రూరు మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మం�
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో కోటి 15 లక్షలతో నిర్మించిన 1
బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని �
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలోని ఐదు గ్రామాలను నూతన పంచాయతీలుగా మారుస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ, మండలి సభ్యులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.