రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక
దేవరుప్పులకు చెందిన ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్రెడ్డి రూపొందించిన శిల్పాలతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబ�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దురదృష్టకరమని, ఈ ఆందోళనలో వరంగల్ యువకుడు రాకేశ్ మృతి తనను కలిచివేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతో భవి�
వరంగల్ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. పల్లె ప్రగతితో చిన్నచిన్న గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మ�
వరంగల్ : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్కి మాస్ క్లాస్కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇ�
మహబూబాబాద్ : రూ.100 కోట్లతో తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.పట్టణ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత ప�
దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డా రు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా
తెలంగాణ రాష్ర్టానికి బకాయి ఉన్న రూ.1400కోట్లు విడుదల చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిరికిరి పెడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని పత్తిపాక
జయశంకర్ భూపాల పల్లి : రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయి. గ్రామాలను గత్తర లేపాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. 5వ విడత పల్లె ప్ర�
జయశంకర్ భూపాలపల్లి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. ఒక్కసారి జనంలోకి వెళ్తే చాలు..ఆయన ప్రజలతో కలిసిపోతారు. వారి కష్ట సుఖాల్లో భాగం అవుతారు. ఇదే తరహాలో ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార
గవర్నర్ వ్యవస్థను తాము కించపర్చడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గవర్నర్ మహిళా దర్బార్పై నిజామాబాద్లో శనివారం ఆయన స్పందించారు. గవర్నర్ వ్యవస్ధను రాజకీయంగా వాడుకోవ
నిజామాబాద్: అక్కడక్కడా చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణలోని ప్రతి పల్లెకు ఉత్తమ గ్రామాల జాబితాలో స్థానం దక్కుతూ అవార్డుల పంట పండుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర�
తెలంగాణలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి గ్రామాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదో
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �