Airport Metro | మెట్రో రైలు రెండో దశ డీపీఆర్కు తుది మెరుగులు దిద్దారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశ
పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మిస్తున్న మె ట్రో మార్గం కోసం భూసేకరణ వేగంగా జరుగుతున్నదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మహానగరంపై గత పదేండ్లుగా కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నిధులు ఇవ్వకపోగా, తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో
‘మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలబడటానికి చోటు ఉండటం లేదు. కదలడానికి... మెదలడానికి అవకాశం ఉండటం లేదు. మెట్రో కోచ్లు పెంచండి.. 3 కోచ్లు ఉన్న మెట్రో రైలును ఆరు కోచ్ల వరకు పెంచండి’
ప్రభుత్వంలోని ఓ బడా నేతకు చెందిన చానల్.. ‘బిగ్'బాస్ మాదిరిగా అటు ప్రభుత్వంలో, ఇటు అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు నాగోల్, మియాపూర్ మెట్రో రైలు డిపో ప్రాంతాల వద్ద ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించిన మెట్రో రైలు ఇకనుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొలిక్కి వచ్చింది. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనాతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్-టీవోడీ)కి ప్రాధాన్యత లేకుండా పోతోంది. ముఖ్యంగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తూ ఆయా స్టేషన్లలో షాపింగ్�
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టు.. నిన్నటిదాకా ఇలా మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి విశ్వ న
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25న రాయల్ చాలెంజర్ బెంగళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు(Metro Rail) సమయం పొడిగించారు.
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు.
ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల విజయగాథ ఒక కేస్ స్డడీగా మారిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొ�
Metro Rail | ఎంజీబీఎస్ - ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్నగర్ బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రె�