CM KCR | సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్..శుక్రవారం కాసేపు మెట్రో రైలులో ప్రయాణించి సందడి చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతి�
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతిన�
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తుపట్టాలన్నారు. ప్రజల కోసం పనిచేసే మహిపాల్రెడ్డిని భారీ మెజార్టీ
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �
Hyderabad Metro | వినాయక నవరాత్రులకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుక భక్తులు నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల న�
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
మెట్రో రైలు మూడవ దశ కారిడార్ సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికల తయారీకి కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం పిలిచిన టెండర్లలో 5 కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో సంస
హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు మరో కీలక అడుగు పడింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 105 కి.మీ. మార్గానికి అదనంగా మూడో దశలో 4 ప్యాకేజీలుగా 12 మార్గాల్లో చేపట్టే 278 కి.మీ. విస్తరణ పనులకు సమగ్ర ప్రాజెక్�
పాత నగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భూసార పరీక్షలు నిర్వహించనున్నది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరక
హైదరాబాద్కు ఉత్తరం వైపునా మరో విమానాశ్రయం అవసరముందని, వచ్చే నెలలో మెట్రో రైల్తో పాటు ఎయిర్ పోర్టు ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయని టీఎస్ఐఐసీ, ఎఫ్ఏసీ వీసీ, ఎండీ ఈ.వెంకట్ �