CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �
Hyderabad Metro | వినాయక నవరాత్రులకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుక భక్తులు నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల న�
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
మెట్రో రైలు మూడవ దశ కారిడార్ సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికల తయారీకి కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం పిలిచిన టెండర్లలో 5 కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో సంస
హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు మరో కీలక అడుగు పడింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 105 కి.మీ. మార్గానికి అదనంగా మూడో దశలో 4 ప్యాకేజీలుగా 12 మార్గాల్లో చేపట్టే 278 కి.మీ. విస్తరణ పనులకు సమగ్ర ప్రాజెక్�
పాత నగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భూసార పరీక్షలు నిర్వహించనున్నది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరక
హైదరాబాద్కు ఉత్తరం వైపునా మరో విమానాశ్రయం అవసరముందని, వచ్చే నెలలో మెట్రో రైల్తో పాటు ఎయిర్ పోర్టు ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయని టీఎస్ఐఐసీ, ఎఫ్ఏసీ వీసీ, ఎండీ ఈ.వెంకట్ �
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ (Freedom Offer) పేరుతో ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. తొమ్మిదేండ్లుగా కేంద్రంతో చేస్తున్న పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టువదలని విక్రమార్కుడిలా సీఎ�
KTR | హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్కి అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే క�
KTR | హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉంందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్పై కేటీఆర్ సమీక్ష నిర్వ