రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�
పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నది. నగరంలో మెట్రో రెండో దశకు డీపీఆర్ (స
మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మ�
మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి దీర�
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈడీతోపాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శి
Hyderabad Metro | తమ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫైనాన్షియల్స్ మెరుగైన తర్వాత విక్రయిస్తామని లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్రామన్ తెలిపారు.
Budget-2024 | బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని ఫైనాన్స్ మినిస్టర్ తెలిప
బీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లే వారికి ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణం చేసే వారికి నెబులా స్మార్ట్ కార్డుపై 10 శాతం �
హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం. రోజూవారీ పనుల నిమిత్తం మహానగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు మెట్రో మార్గం వరప్రదాయిని. మెట్రో ప్ర�
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధాన�
అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులో ఉన్న మెట్రో రైళ్ల వ్యవస్థ నిరంతరం ఆధునికంగా ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మహానగరానికి మణిహారంలా మారిన మెట్రో రైలు సేవలు మొదలై 6 ఏండ్లు పూర్తయ్యాయి. నవంబర్ 29, 2017న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు.
సంగారెడ్డికి మెట్రోరైలు, ఐటీ హబ్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి