నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల వెల్లువెత్తున్న డిమాండ్ల నేపథ్యంలో... బోగీలను తీసుకొచ్చేందుక�
శామీర్పేట్, మేడ్చల్ వైపు మెట్రోను విస్తరించాలని అసెంబ్లీలో సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే మెట్రో రైల్ పట్టాలెక్కనుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన�
మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మెట్రో రైలు విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యేను మౌలాలికి చెందిన నేతలు �
మెట్రో విస్తరణలో కీలక నిర్ణయం ఉంటుందని, పలు ప్రాంతాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉన్నదని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు మొదలైనట్లు �
నార్త్ సిటీ మెట్రో సాధనలో మేడ్చల్ మెట్రో సాధన సమితి కీలక నిర్ణయం తీసుకున్నది. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణమే లక్ష్యంగా స్థానిక కమ్యూనిటీలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా
మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఎమ్మెల్యే గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మ�
HYD Metro | హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం పలుచోట్ల మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపమే కారణంగా రైల్లు నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు మెట్రో రైళ్లు స్తంభించాయి.
హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టనున్నామని తెలంగాణ సర్కారు వెల్లడించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మెట్రో ప్రాజెక్టు న�
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయి. ఇటీవల ప్రకటించిన 116 కి.మీ మెట్రో మార్గం కాకుండా అంతకు ముందు సిద్ధం చేసిన 76.4 కి.మీ మేర ప్రతిపాదించిన ప్రాజెక్టు వివరాలను కేం
మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ శుభవార్త చెప్పింది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.
‘మేమూ మనుషులమే. హైదరాబాద్లో నివాసం ఉంటున్నవాళ్లమే. లేని ఫోర్త్ సిటీ కోసం 40 కి.మీ మేర మెట్రోమార్గాన్ని నిర్మిస్తున్నారు. అలాంటిది ఉత్తర హైదరాబాద్లోని సుచిత్ర, మేడ్చల్, అల్వాల్, శామీర్పేట ప్రాంతాలకు
మెట్రో రెండో దశ అష్ట వంకర్లు తిరుగుతున్నది. మొన్న 70 కి.మీ... నిన్న 78 కి.మీ... నేడు 116 కి.మీతో రెండో దశ ప్రాజెక్టుకు అధికారులు డీపీఆర్లను సిద్ధం చేస్తున్నారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న మెట్రో మార్గాలను కాంగ్రె