బీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లే వారికి ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణం చేసే వారికి నెబులా స్మార్ట్ కార్డుపై 10 శాతం �
హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం. రోజూవారీ పనుల నిమిత్తం మహానగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు మెట్రో మార్గం వరప్రదాయిని. మెట్రో ప్ర�
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధాన�
అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులో ఉన్న మెట్రో రైళ్ల వ్యవస్థ నిరంతరం ఆధునికంగా ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మహానగరానికి మణిహారంలా మారిన మెట్రో రైలు సేవలు మొదలై 6 ఏండ్లు పూర్తయ్యాయి. నవంబర్ 29, 2017న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు.
సంగారెడ్డికి మెట్రోరైలు, ఐటీ హబ్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి
CM KCR | సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్..శుక్రవారం కాసేపు మెట్రో రైలులో ప్రయాణించి సందడి చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతి�
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతిన�
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తుపట్టాలన్నారు. ప్రజల కోసం పనిచేసే మహిపాల్రెడ్డిని భారీ మెజార్టీ
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �