Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభమైన నేటికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమీర్పేట మెట్రో స్టేషన్లో మెట్రో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మెట్�
Minister KTR | కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ - లక్డీకాపూల్, నాగో
హైదరాబాద్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ, మెట్రోరైల్ సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులు నడిపేందుకు ప్రత్�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో సర్వీసుల వేళలను పొడిగించారు. ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రయా�
కో వర్కింగ్ స్పేసెస్ను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రోరైల్ దేశంలో తొలిసారి హైదరాబాద్లోనే.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): దేశ మెట్రో రైలు చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మె�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�
హైదరాబాద్ : మలక్పేట పరిధిలోని ముసారాంబాగ్ స్టేషన్లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నా�
ఇప్పటిదాకా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మెట్రో రైళ్లు మరింత స్పీడు పెంచనున్నాయి. ఇక నుంచి 80 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోనున్నాయి. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు సంస్థ సిగ్నలింగ్ సాఫ్ట�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్న పాతబస్తీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. పాతబస్తీలో మె�
ఆర్థిక సర్వేలో కనిపించని మెట్రోరైలు హైదరాబాద్, జనవరి 31 : కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోయినప్పటికీ సొంత కాళ్లపై ఎదుగుతున్న తెలంగాణను అభినందించకుండా నరేంద్రమోదీ సర్కారు ఇంకా అదే వివక్షను కొనసాగిస్తున�
నాలుగేండ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణం ప్రస్తుతం రోజుకు 2.40 లక్షల మంది: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో మరో మార్కును చేరుకొన్నది. నాలుగేండ్ల కాలంలో 20.80 మం
వాహనాల సంఖ్యను 56.8% పెంచే లక్ష్యం వాహన వేగం సైతం 35.8 కి.మీ. (గంటకు) ఉమ్టాతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తున్న హెచ్ఎండీఏ ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు, మెట్రో లాంటి వాహనాలు 32 శాతం ఉండగా
ఐటీ ఉద్యోగుల కోసం ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ప్రతిపాదనలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరికొత్త రవాణా మార్గం సిటీబ్యూరో, నవంబర్