Hyderabad Metro | నాంపల్లి నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ
తెలంగాణ కోసమే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనిట్-1 ఆలస్యానికి కారణాలు ఏమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, జీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు.
Metro Rail | ఎయిర్పోర్టు మెట్రోను రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్లో బయో డైవర్సిటీ వద్ద రెండు ఫ్లై ఓవర్ల పైనుంచి మెట్రో వెళ్తుందన్నారు. ఎయిర్పోర్టు వద
Metro Rail | రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్లోని పోలీసు గ్రౌండ్స్లో బహిరంగ సభ
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభమైన నేటికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమీర్పేట మెట్రో స్టేషన్లో మెట్రో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మెట్�
Minister KTR | కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ - లక్డీకాపూల్, నాగో
హైదరాబాద్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ, మెట్రోరైల్ సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులు నడిపేందుకు ప్రత్�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో సర్వీసుల వేళలను పొడిగించారు. ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రయా�
కో వర్కింగ్ స్పేసెస్ను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రోరైల్ దేశంలో తొలిసారి హైదరాబాద్లోనే.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): దేశ మెట్రో రైలు చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మె�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�
హైదరాబాద్ : మలక్పేట పరిధిలోని ముసారాంబాగ్ స్టేషన్లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నా�