కో వర్కింగ్ స్పేసెస్ను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రోరైల్ దేశంలో తొలిసారి హైదరాబాద్లోనే.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): దేశ మెట్రో రైలు చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మె�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�
హైదరాబాద్ : మలక్పేట పరిధిలోని ముసారాంబాగ్ స్టేషన్లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నా�
ఇప్పటిదాకా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మెట్రో రైళ్లు మరింత స్పీడు పెంచనున్నాయి. ఇక నుంచి 80 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోనున్నాయి. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు సంస్థ సిగ్నలింగ్ సాఫ్ట�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్న పాతబస్తీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. పాతబస్తీలో మె�
ఆర్థిక సర్వేలో కనిపించని మెట్రోరైలు హైదరాబాద్, జనవరి 31 : కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోయినప్పటికీ సొంత కాళ్లపై ఎదుగుతున్న తెలంగాణను అభినందించకుండా నరేంద్రమోదీ సర్కారు ఇంకా అదే వివక్షను కొనసాగిస్తున�
నాలుగేండ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణం ప్రస్తుతం రోజుకు 2.40 లక్షల మంది: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో మరో మార్కును చేరుకొన్నది. నాలుగేండ్ల కాలంలో 20.80 మం
వాహనాల సంఖ్యను 56.8% పెంచే లక్ష్యం వాహన వేగం సైతం 35.8 కి.మీ. (గంటకు) ఉమ్టాతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తున్న హెచ్ఎండీఏ ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు, మెట్రో లాంటి వాహనాలు 32 శాతం ఉండగా
ఐటీ ఉద్యోగుల కోసం ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ప్రతిపాదనలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరికొత్త రవాణా మార్గం సిటీబ్యూరో, నవంబర్
ప్రయాణికుల భద్రతపై మెట్రోలో ప్రచారం సిటీబ్యూరో, నవంబరు 13(నమస్తే తెలంగాణ): మెట్రో రైలులో ప్రయాణికుల భద్రతపై వినూత్న తరహా లో ప్రచార కార్యక్రమాన్ని ఎల్ అండ్ టీ మెట్రో చేపట్టిం ది. టీవీలో ఎంతో పాపులరైన బిగ్�
Metro Rail | గణేశ్ నిమజ్జనం.. అర్ధరాత్రి వరకు మెట్రో ట్రైన్లు | ణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. నాగోల్ - హైటెక్సిట
Hyderabad Metro | రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు.
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు | నగరంలో మెట్రో రైలు వేళలను అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్డౌన్ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి.
మెట్రో అధికారులతో సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితుల్లో ప్రజలకు హైదరాబాద్ మెట్రో సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థగా సేవలందిస్తున్నది. మెట్రోను మరింత సమర్థంగా నడిపేలా చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రప్రభుత్వం �