DCGI | నకిలీ మందుల కట్టడికి డీజీసీఐ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అల్లెగ్రా, షెల్కాల్, కాల్పోల్, డోలో, మెఫ్టల్ స్పాస్తో సహా టాప్ 300 డ్రగ్ బ్రాండ్లపై బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లను ముద్రించాలని స్పష్టం చ�
భారత్పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
రాష్ట్రంలో వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయలు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి పూర్తి �
పని, ఇతర ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు చిన్నవయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నారు. ఇందులో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సర్కారు.. ప్రజారోగ్యం కోసం అత్యుత్తమ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులోభాగంగా చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్ల పంపిణీ కార్యక్రమం విజ
సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ.. ఇంటివద్దకే డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం మందుల ధరలను పెంచుతూ పోతున్నద�
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసరాలు ఇలా ఒకటేమిటి అన్నింటీ ధరలు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర సర్కారు, ఇప్పుడు మందు బిల్లలనూ సైతం వదల్లేదు.
Harish Rao | హైదరాబాద్ : ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల( Medicines ) ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కన్ను అనారోగ్య సమస్యలతో బాధపడే పేషంట్ల మీద పడింది. వారి వెతలు తీర్చటానికి కాదు, మరింత పెంచటానికి! కేంద్రం తాజా నిర్ణయంతో ఔషధాల ధరలు అమాంతం 12 శాతానికిపైగా పెరిగిపోనున్నా�