Pakistan | తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్థాన్లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బంద
ఎయిమ్స్ నుంచి ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరింది. 40 కిలోమీటర్ల దూరంలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను
అర గంటలో సరఫరా చేసింది. క్షయ రోగుల నమూనాలను అక్కడి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకొచ్చింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన�
న్యూఢిల్లీ, జూన్ 7: దగ్గు, జలుబు, నొప్పులు, చర్మంపై దురద వంటి వాటికి సాధారణంగా వినియోగించే పారాసిటమాల్, నాసల్ డికంజేస్టెంట్స్, యాంటీ ఫంగల్స్ వంటి 16 ఔషధాలు త్వరలో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండ
పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది. వైద్యఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్త�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
మెహిదీపట్నం : తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు మందులను కొనడానికి నగరానికి వచ్చిన ఓ యువకుడు దారి దోపిడికి గురైన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్స�
న్యూఢిల్లీ: కరోనా టీకా జైకోవ్-డీ ధరను ఒక్కో డోసుకు రూ.265కు తగ్గించేందుకు జైడస్ క్యాడిలా అంగీకరించింది. తొలుత జైడస్ క్యాడిలా తమ టీకా మూడు డోసులకు కలిపి రూ.1,900గా ప్రతిపాదించింది. అంటే ఒక్కో డోసుకు రూ.633 అన్న�