ఎలాంటి అర్హత లేకున్నా ఆర్ఎంపీ ముసుగులో రోగులకు చికిత్స చేయడమే కాకుండా అనుమతి లేకుండా ఔషధాలు సైతం విక్రయిస్తున్న మూడు క్లినిక్లపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డ�
పురాణాల్లో మార్కండేయుడి పాత్ర చిత్రం. వరపుత్రుడే అయినా.. అల్పాయుష్కుడు. కఠోర తపస్సు చేసి, శివుణ్ని మెప్పించి.. చిరంజీవిగా నిలిచాడు. మానవ మాత్రుడిగా పుట్టి మహనీయుడిగా ఎదిగిన ఆ ప్రాతఃస్మరణీయుడి పేరిట వెలిస�
మా ఆయిల్ రాస్తే పక్షవాతం కూడా మటుమాయం.. మా క్యాప్సుల్స్ వాడితే ఇట్టే లావు తగ్గిపోతారు.. అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికార�
దేశ ప్రజల సంక్షేమం కోసం ఔషధాల ధరలు తగ్గించాలని, అన్ని మెడిసిన్లు, వైద్యపరికరాలపై జీరో శాతం జీఎస్టీ విధించాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్ కోర
నిత్య జీవితంలో మనం ఉపయోగించే వస్తువులపై చాలావరకు మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ సౌత్ కొరియా ముద్రలే చూస్తుంటాం. ఆ మాటకొస్తే.. మన దగ్గర కూడా కొన్ని వస్తువులు తయారవుతున్నాయ
బ్రాండెడ్ పేరిట కీళ్ల నొప్పులకు నకిలీ మందులు తయారు చేస్తున్న ముఠాను శుక్రవారం అదుపులోకి తీసుకొని, రూ.50 లక్షల నిల్వలను సీజ్ చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్రెడ్డి త�
టీబీ నివారణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్లోని జిల్లా టీబీ నివారణ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షల�
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో పారిశ్రామికరంగం భవిష్యత్పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కొత్త ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెడుతుందా? ప్రస్తుత విధానాలనే కొనసాగిస్తుందా? అనే చర్చ
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ) ఫార్మసీల్లో మందుల కొరత నెలక�
తెలంగాణ సర్కార్ పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం హైదరాబాద్లో మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 112 పల్లె, న�
రాజేంద్ర ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబానికి రాజేంద్రే పెద్ద దిక్కు. నెలాఖర్లో క్రెడిట్ కార్డులపైనే సంసారం సాగేది. ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో ఉద్యోగ�
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్