KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనలో సర్కార్ వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
మధుమేహం, రక్తపోటు తదితర 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన ధరల జాబితాలో డయాబెటిస్, బీపీ మందులతోపాటు గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీ విటమిన్ల మందులు ఉన్నాయ�
ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొర త ఉండొద్దని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించిన ట్టు తెలిసింది. అత్యవసర ఔషధాల నిల్వపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు - నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరక�
ఎలాంటి అర్హత లేకున్నా ఆర్ఎంపీ ముసుగులో రోగులకు చికిత్స చేయడమే కాకుండా అనుమతి లేకుండా ఔషధాలు సైతం విక్రయిస్తున్న మూడు క్లినిక్లపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డ�
పురాణాల్లో మార్కండేయుడి పాత్ర చిత్రం. వరపుత్రుడే అయినా.. అల్పాయుష్కుడు. కఠోర తపస్సు చేసి, శివుణ్ని మెప్పించి.. చిరంజీవిగా నిలిచాడు. మానవ మాత్రుడిగా పుట్టి మహనీయుడిగా ఎదిగిన ఆ ప్రాతఃస్మరణీయుడి పేరిట వెలిస�
మా ఆయిల్ రాస్తే పక్షవాతం కూడా మటుమాయం.. మా క్యాప్సుల్స్ వాడితే ఇట్టే లావు తగ్గిపోతారు.. అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికార�
దేశ ప్రజల సంక్షేమం కోసం ఔషధాల ధరలు తగ్గించాలని, అన్ని మెడిసిన్లు, వైద్యపరికరాలపై జీరో శాతం జీఎస్టీ విధించాలని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్ కోర
నిత్య జీవితంలో మనం ఉపయోగించే వస్తువులపై చాలావరకు మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ సౌత్ కొరియా ముద్రలే చూస్తుంటాం. ఆ మాటకొస్తే.. మన దగ్గర కూడా కొన్ని వస్తువులు తయారవుతున్నాయ
బ్రాండెడ్ పేరిట కీళ్ల నొప్పులకు నకిలీ మందులు తయారు చేస్తున్న ముఠాను శుక్రవారం అదుపులోకి తీసుకొని, రూ.50 లక్షల నిల్వలను సీజ్ చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్రెడ్డి త�
టీబీ నివారణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్లోని జిల్లా టీబీ నివారణ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షల�