ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్నవే ఇస్తరు.. ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు. బయట కొనుక్కోలేని ప
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు పట్టింపులేని తనంతో రోగులు బయటే కొనుక్కోవాల్సి వస్తున్నది. నిత్యం ఈ హాస్పిటల్కు 80 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్లు �
ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలు ఈసారి బడ్జెట్పై భారీ అంచనాల్నే పెట్టుకున్నాయి. సగటు మనిషి సైతం ఖరీదెక్కిన వైద్య చికిత్సల నుంచి ఉపశమనాన్ని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్లో ఔషధాలపై పన్నులను తగ్గి�
ప్రభుత్వ దవాఖానలకు మందుల సరఫరా ప్రక్రియ గందరగోళంగా మారింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు చేరవేసే వ్యవస్థ గాడి తప్పింది. ఫలితంగా ప్రజలకు అవసరమైన మందులు సకాలంలో అందక ఇ�
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) చట్టాలను ఉల్లంఘించినవారిపై ఈ ఏడాది 573 కేసులు నమోదు చేసినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర వైద్యరంగంలో ‘పాలన’ గాడితప్పింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిధుల లేమితో అస్తవ్యస్తంగా మారింది. డీపీహెచ్, డీఎంఈ, ఎన్హెచ్ఎం, టీజీఎంఎస్ఐడీసీ.. ఇలా ప్రతీ విభాగంలో వివాదాలు, సమస్యలు రాజ్�
అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఎర్రపహాడ్ గ్రా�
కొవిడ్-19 సమయంలో పీపీఈ కిట్లు, మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పపై వచ్చిన ఆరోపణలను రిటైర్డ్ హైకోర్డు జడ్జి మైఖేల్ డీచున్హా కమిషన్ నిర్ధా�
గ్రేటర్లోని పలు ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లో దాదాపు 30 నుంచి 40 శాతం మందులను బయట తీసుకోవాలంటూ ఆయా దవాఖానల్లోని ఫార్మసీ సిబ్బంది చెప్�
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డీసీఏ అధికారుల కథనం ప్రకారం.. గాజులరామారం పరిధిలోని అలీప్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఉన్న ‘మెడ
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు. సూది, మందు ఉంటే వైద్యుడు ఉండడు అన్నచందంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన గవర్న�
పశువైద్య సంచార వాహన సేవలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సోచనీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందిన గొప్ప కార్యాక్రమాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల పర్యవేక్షణను గాలికి వదిలిన సర్కారు.. మరోవైపు మూగజీవాలకు అవసరమైన మందులను కూ డ
కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన ఆర్జీ కర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోగులకు అందించే ఔషధాల కొనుగోళ్లలో సందీప్ ఘోష్ అవక�