‘పక్క చిత్రంలో ఉన్నది చెన్నూర్ పట్టణానికి చెందిన మనోజ్కుమార్. ఈ నెల 4న తన కుమారుడు సాయి నిర్విగ్నకు విరేచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీ సుకెళ్లాడు.
KTR | రాష్ట్రంలో డెంగీ మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సీరియస్గా పరిగణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎస్ శాంతికుమారిక�
రాష్ట్రంలో సర్కారు వైద్యాన్ని పాలకులు గాలికొదిలేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా సరైన మందులు దొరక్క, ప్రైవేటుగా కొనలేక రోగులు సతమతం అవుతున్నారు. ఔషధాల పంపిణీద
ప్రభుత్వ దవాఖానలపై ప్రభుత్వ పర్యవేక్షణ కరువైంది. దీంతో డాక్టర్లు ఉండరు.. అందుబాటులో మందులు లేవన్నట్లు పరిస్థితి తయారైంది. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ �
భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్లు నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయ్యాయని ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ దగ్గు మందుల్లోని కొన్ని శాంపిళ్లలో డైథిలిన్ ైగ్లెకాల్(డీఈజీ), ఇథిలిన్ ైగ
అక్రమంగా ఔషధాలు తయారు చేస్తూ, పెద్దఎత్తున నిల్వచేసిన ఆస్పెన్ బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ గోదాంపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆబ్కారీ అధికారులతో కలిసి దాడులు జరిపారు.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్ డెరాక్స్టెకన్, ఓసిమార్టినిబ్, డుర్వాలుమాబ్పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.
సీజనల్ వ్యాధుల వేళ సర్కారు దవాఖానలకు నిర్లక్ష్యపు రోగం పట్టుకున్నది. డెంగీ, విషజ్వరాలు, ఇతర రోగాలు ప్రబలుతున్న తరుణంలో మందుల కొరత భయపెడుతున్నది. జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఒకటే మందు బిల్ల చేతిలో పెట్టి
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు నుంచి పలు రకాల మందుల సరఫరా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గ్యాస్, జలుబు, దగ్గు గోలీలు దొరుకడం లేదు. దాంతో ర�
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లావణ్య. ఈమెది ఆసిఫాబాద్ మండలంలోని బోరుగూడ గ్రామం. జ్వరం రావడంతో సోమవారం ఆసిఫాబాద్లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. వైద్యుడికి చూపించుకోగా.. మూడు రకాల మందులు రాసిచ్చాడు. �
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనలో సర్కార్ వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
మధుమేహం, రక్తపోటు తదితర 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన ధరల జాబితాలో డయాబెటిస్, బీపీ మందులతోపాటు గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీ విటమిన్ల మందులు ఉన్నాయ�
ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొర త ఉండొద్దని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించిన ట్టు తెలిసింది. అత్యవసర ఔషధాల నిల్వపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు - నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరక�