న్యూఢిల్లీ: కోవిడ్ సంబంధిత చికిత్సలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా డిమాండ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె ట్వీట్ చ�
అల్లోపతిపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు వెల్లడి తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపణ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరిన కాసేపటికే క్షమాపణ న్యూఢిల్లీ, మే 23: అల్లోపతిని ‘పిచ్చి సైన్స్’ అంటూ యోగా
మంత్రి నిరంజన్ రెడ్డి | మందులతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ ర�
తిరువనంతపురం : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం స్ధానిక లాక్ డౌన్ �
మందులు| కరోనా రెండోదశ విజృంభణ నేపథ్యంలో బయటకెళ్లలేని వృద్ధులు మందులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఒంటరిగా ఉండడం, మరికొందరు బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి వారికోసం సేవలంద�
సీఎస్ఐఆర్-ఐఐసీటీ సహకారంతో వృద్ధిమూడు దిగ్గజ ఔషధ సంస్థలతో ఒప్పందంప్రభుత్వ సంస్థల నుంచి ముడి పదార్థాలుఆర్థిక సహకారం ఔషధ కంపెనీలది హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోన