పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది. వైద్యఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్త�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
మెహిదీపట్నం : తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెకు మందులను కొనడానికి నగరానికి వచ్చిన ఓ యువకుడు దారి దోపిడికి గురైన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇన్స�
న్యూఢిల్లీ: కరోనా టీకా జైకోవ్-డీ ధరను ఒక్కో డోసుకు రూ.265కు తగ్గించేందుకు జైడస్ క్యాడిలా అంగీకరించింది. తొలుత జైడస్ క్యాడిలా తమ టీకా మూడు డోసులకు కలిపి రూ.1,900గా ప్రతిపాదించింది. అంటే ఒక్కో డోసుకు రూ.633 అన్న�
Medicines in space: కొడిగడుతున్న ప్రాణాలకు ఊపిరిలూదే దివ్య సంజీవనిలు ఇకపై స్వర్గ సీమ నుంచి రానున్నాయి. అమృతానికి ఏ మాత్రం తీసిపోని స్వచ్ఛత, రోగాలను చిటికెలో మాయం చేసే శక్తి వీటి సొంతం. వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మ�
Medicines | రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
ఢిల్లీ ,జూన్ 4: బ్రిక్స్ దేశాల సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణీకరణ నియంత్రణ స్థిరీకరణపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్నార్ నిర్వహించింది. భారత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ వెబినార్లో భారత్, చైనా, �
బ్లాక్ ఫంగస్ | బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మెడిసిన్స్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద