అదో ప్రభుత్వ వైద్య కళాశాల. ఏడాది కిందటే తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారో.. స్కూల్లోకి వెళ్లిన భావన కలుగుతుంది. కారణం..
మహ బూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలలో తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. మంగళవా రం హైదరాబాద్లోని ప్రగతి భవన్ �
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
సకల వసతులతో కొత్తగూడెం వైద్య కళాశాల రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ ఈ కళాశాలను ప్రారంభించనున్నా రు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి.
అన్నివసతులతో కొత్తగూడెం మెడికల్ కాలేజీ రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభంకానున్నాయి.
ఓరుగల్లుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను సీఎం �
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందగుడు పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ
గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచ�
పీజీ కోర్సు పూర్తయిన 28 మందికి పోస్టింగ్ ఏడాదిపాటు సేవలందించనున్న యువ వైద్యులు మెడికల్ కళాశాల మంజూరు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు ఖమ్మం సిటీ, ఆగస్టు 25: ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్ర�
నిర్మల్ : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభ�
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చే�