తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని, కోట్లాది నిధులతో అనేక వసతులు కల్పిస్తున్నదని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకుసాగుతున్నారు. ఆ మేరకు 2018 డిసెంబర్లో జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు.
త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు.
మన్యానికి మహర్దశ పట్టింది. వైద్యరంగంలో మరో ముందుడుగు పడింది. ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలోకు వైద్య కళాశాల మంజూరు చేసింది.
Aurangabad | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదువుతున్న ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటల్ల
అదో ప్రభుత్వ వైద్య కళాశాల. ఏడాది కిందటే తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారో.. స్కూల్లోకి వెళ్లిన భావన కలుగుతుంది. కారణం..
మహ బూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలలో తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. మంగళవా రం హైదరాబాద్లోని ప్రగతి భవన్ �
సీఎం కేసీఆర్ త్వరలో మానుకోట జిల్లాకు రానున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశ
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
సకల వసతులతో కొత్తగూడెం వైద్య కళాశాల రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ ఈ కళాశాలను ప్రారంభించనున్నా రు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి.
అన్నివసతులతో కొత్తగూడెం మెడికల్ కాలేజీ రూపుదిద్దుకున్నది. అతి త్వరలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభంకానున్నాయి.
ఓరుగల్లుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను సీఎం �