ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ మాడల్ను భూతద్దంలో చూపించారు.‘నాకు ఓటేయ్యండి దేశ స్థితిగతులను మారుస్తా. నల్లధనాన్ని ప్రతి పేదవారి ఖాతాలో వేస్తా’ అని ప్రజలను నమ్మబలికారు. యువతకు ఉద్యోగాలు, రైతుల జీవితాల్లో మ
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాలార్తండా వద్ద రూ.52కోట్లతో నిర్మించిన కొత�
మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుచరులతో వచ్చిన నాగంన�
‘నల్లగొండ పట్టణ ప్రగతికి ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. పట్టణాన్ని ఇండోర్, అవుట్ డోర్గా విభజించి.. ఇండోర్లో మున్సిపల్ సిబ్బందిని, అవుట్ డోర్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను తీసుకుని వాటిని ఎప�
జిల్లా దవాఖానల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖానల్లో రూ.34.38 కోట్లతో నిర్మాణాల�
అన్నింటికి మించి వైద్యవిద్య కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో తక్కువ ర్యాంకు వస్తేనే సీటు వస్తుందన్న వాతావరణం ఉండేది. కానీ కేసీఆర్ సర్కారు చర్యలతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం ఈ ఏడా
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా బీఎస్సీ పారామెడికల్ వైద్య, విద్యాకోర్సులు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖలమంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడ
దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2023 పరీక్షను వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది
CM KCR | జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖాన