జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ�
జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
వైద్యరంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించకుండా మోసం చేసిన మో దీ సర్కారు ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండి�
జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటుచేసిన నర్సిం
వచ్చే రెండు నెలల్లో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆగస్టులో తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం ప్రభుత్వ వై
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బ�
ఖమ్మం మెడికల్ కళాశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్ వద్ద జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశ
ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ మాడల్ను భూతద్దంలో చూపించారు.‘నాకు ఓటేయ్యండి దేశ స్థితిగతులను మారుస్తా. నల్లధనాన్ని ప్రతి పేదవారి ఖాతాలో వేస్తా’ అని ప్రజలను నమ్మబలికారు. యువతకు ఉద్యోగాలు, రైతుల జీవితాల్లో మ
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాలార్తండా వద్ద రూ.52కోట్లతో నిర్మించిన కొత�