తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా దశ మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తూ సంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. ఫలితంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుత�
మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో (Medical colleges) ఎండీ, ఎంఎస�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాల, వసతిగృహానికి తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డిలో మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
‘సూర్యాపేటలో కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కాదనలేం.. ఒకవేళ రాజకీయ పరంగా విమర్శిద్దామన్నా జనం అంగీకరించే పరిస్థితి లేదు.. నియోజకవర్గం మొత్తం తన కుటుంబంగా భావిస్తూ మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా కేంద్�
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, స�
పేదలకు ఖరీదైన వైద్యమందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.1.50 �
‘మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) కింద 157 కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’..
యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గురువారం యాదగిరి గుట్టలో 100 పడకల దవాఖాన నిర్మాణాని�
ఈ ఏడాది నుంచి మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, తరగతులను ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర�
సామాన్యుల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథాన్ని కొనసాగిస్తూనే ఉమ్మడి జిల్లా అభివృద్ధ్దికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు�
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.