మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెంతకు పాలన వచ్చినట్లయ్యిందని సీఎం కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 55 కోట్ల తో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల �
అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్ల�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుంది. రెండు పార్లమెంట్ స్థానాలనూ గెలుచుకుంటాం. గులాబీ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు జిల్లాక�
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కే�
వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల ని�
కరీంనగర్ నూతన మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఏక మొత్తంలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్�
Nirmal Medical College | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడిక్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మల్ ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి (NMC) శనివారం అనుమతి ఇచ్చ
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని పనులు మే నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది టెక్నీషియన్లు, వర్కర్లను తెచ్చుకో
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన తలమానికంగా మారనున్నది. హైదరాబాద్కు దీటుగా కార్పొరేట్ తరహాలో భవన ని ర్మాణం చేపడుతున్నారు. రూ.270 కోట్ల వ్య యంతో ఆరు అంతస్తుల్లో నిర్�