రాష్ట్రంలో మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ సోమవారం అనుమతి ఇచ్చింది. తద్వారా దేశ వైద్య రంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ �
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం ని�
ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు ఉన్నాయి.
సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో కూడిన యంత్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు.
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన కాలేజీకి నేషనల్ మెడిక ల్ కౌన్సిల్ నుంచి అను
జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మెడికల్ కళాశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను ఈ ఏడాద�
మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల గుర్తింపును పునరుద్ధరిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్ తెలిపారు.
CM KCR | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాయాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే రామగుండంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమేగాకుండా, గతేడాది నుంచే తరగతులు ప్రారంభించింది. అయితే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ప్రత్�
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నర్సంపేటకు మెడికల కళాశాల మంజూరైందని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలే�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వైద్య విద్యలో ఉమ్మడి జిల్లా మరో మైలురాయిని చేరుకున్నది. కొత్త జిల్లాల వారీగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల నెరవేరబోతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్�
రాష్ట్రంలో మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో నారాయణపేటకు అవకాశం లభించడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.