ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా నిపుణులను కోరింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
రామగుండం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎంను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మ�
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హర�
CM KCR | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మెడికల్ కాలేజీని మంజూరు చ�
‘ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఓ మురికి కూపం.. మానవ వ్యర్థాలు, బయో వ్యర్థాలతో కంపు కొట్టేది.. పేరుకే ఆసుపత్రిలో 250 బెడ్లు.. కానీ అవి రోగులకు సరిపోయేవి కాదు.. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి
Medical College | పేదలకు వైద్యం అందుబాటులో కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల(Medical College)ను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(Mla Laxma Reddy) తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది.
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెంతకు పాలన వచ్చినట్లయ్యిందని సీఎం కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 55 కోట్ల తో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల �
అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్ల�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత�