ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్�
వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో ఆరోపణలు ఎదురొంటున్న ఎంఏ సైఫ్ అలీ వివరణ విన్న తర్వాత అతని సస్పెన్షన్పై తగిన నిర్ణయం తీసుకోవాలని వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి హైకోర్టు ఆదేశాలు జార
Minister Gangula | అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మనలాంటి ఒక్క పథకమైనా ఉందా..? చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ�
నిర్మల్ జిల్లా వైద్య కళాశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కళాశాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వర�
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
కార్మిక, ధార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్స్, గాంధీ దవాఖానకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఖరీదై
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మాటను నిలబెట్టుకొని కామారెడ్డికి మెడికల్ క�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడుతుందని గాని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుందని గాని ఎవరూ ఊహించి ఉండరు. ఊహలకందని అభివృద్ధిని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో పనులు శరవేగంగా కొనసాగుతుం డగా, మరికొద్ది రోజుల్లో అందుబాటు�
Ladder Walks | పోస్ట్మార్టం గదిలో ఉన్న ఒక కర్రల నిచ్చెన దానికదే నడిచింది. మనుషులు నడుస్తున్న మాదిరిగా అడుగులు వేసింది. కొంత దూరం నడిచి వెళ్లింది. (Ladder Walks). ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. భయాందోళన చెందారు. ఈ �
ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 28 నాటికి సీట్లు భర్తీ చేయాలనే ఎన్ఎంసీ నిబంధన మేరకు జాతీయ స్థాయితోపాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్న�
బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు.. జాతి లేదు.. మతం లేదు.. ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్ల పెరిగితే అట్లా పథకాలు అమలు చేసుకుంటున్నం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో జిల్లా పరిపాలన భవనాలతోపాటు పలు కార్యాలయాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. మొదట మెడికల్ కళాశాల ప్రధాన భవన సముదాయాన్ని, అనంతరం ఇంటిగ్రేటెడ్ మోడల్ మారెట్ను అందుబా�
సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికి మించి సక్సెస్ అయ్యింది. సభ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మంత్రి చేసిన మంత్రాంగం ఫలించింది.