Ladder Walks | పోస్ట్మార్టం గదిలో ఉన్న ఒక కర్రల నిచ్చెన దానికదే నడిచింది. మనుషులు నడుస్తున్న మాదిరిగా అడుగులు వేసింది. కొంత దూరం నడిచి వెళ్లింది. (Ladder Walks). ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. భయాందోళన చెందారు. ఈ �
ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 28 నాటికి సీట్లు భర్తీ చేయాలనే ఎన్ఎంసీ నిబంధన మేరకు జాతీయ స్థాయితోపాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్న�
బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు.. జాతి లేదు.. మతం లేదు.. ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్ల పెరిగితే అట్లా పథకాలు అమలు చేసుకుంటున్నం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో జిల్లా పరిపాలన భవనాలతోపాటు పలు కార్యాలయాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. మొదట మెడికల్ కళాశాల ప్రధాన భవన సముదాయాన్ని, అనంతరం ఇంటిగ్రేటెడ్ మోడల్ మారెట్ను అందుబా�
సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికి మించి సక్సెస్ అయ్యింది. సభ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మంత్రి చేసిన మంత్రాంగం ఫలించింది.
మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మరో మారు వరాల జల్లు కురిపించారు. వరాలు ఇస్తూనే మంత్రిపై ప్రశంసలు గుప్పించి మహా హుషారు అంటూ చ�
వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పే�
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. 100 సీట్లతో కళాశాల ప్రారంభంకానున్నది. దీనికి అనుబంధంగా 400 పడకల దవాఖాన ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే జిల్లా కేంద్ర దవ
రాష్ట్రంలో మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ సోమవారం అనుమతి ఇచ్చింది. తద్వారా దేశ వైద్య రంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ �
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం ని�
ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు ఉన్నాయి.