మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మరో మారు వరాల జల్లు కురిపించారు. వరాలు ఇస్తూనే మంత్రిపై ప్రశంసలు గుప్పించి మహా హుషారు అంటూ చ�
వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పే�
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. 100 సీట్లతో కళాశాల ప్రారంభంకానున్నది. దీనికి అనుబంధంగా 400 పడకల దవాఖాన ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే జిల్లా కేంద్ర దవ
రాష్ట్రంలో మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ సోమవారం అనుమతి ఇచ్చింది. తద్వారా దేశ వైద్య రంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ �
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం ని�
ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు ఉన్నాయి.
సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో కూడిన యంత్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు.
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన కాలేజీకి నేషనల్ మెడిక ల్ కౌన్సిల్ నుంచి అను
జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మెడికల్ కళాశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను ఈ ఏడాద�