ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులంతా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. రెండేండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన
నిర్మల్ జిల్లావాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల చేరువైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర�
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదని, రానున్న ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
అందరూ పేదింటి బిడ్డలే.. రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలే.. ఇంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ కసితో చదివి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. నాలుగేళ్లు చదివి రోగుల నాడ
ఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్�
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడమే కాదు.. అమలు చేసి చూపించారు. శుక్రవారం ఒక�
తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. వైద్యవిద్య చదవాలన్న నిరుపేదల కల సాకారమైంది. గతంలో మెడికల్ సీటు అంటే డబ్బు ఉన్నోళ్లకే సొంతం. కోట్లుం�
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నె�
కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.