డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడమే కాదు.. అమలు చేసి చూపించారు. శుక్రవారం ఒక�
తెలంగాణలో వైద్య విప్లవం మొదలైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. వైద్యవిద్య చదవాలన్న నిరుపేదల కల సాకారమైంది. గతంలో మెడికల్ సీటు అంటే డబ్బు ఉన్నోళ్లకే సొంతం. కోట్లుం�
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నె�
కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్�
వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో ఆరోపణలు ఎదురొంటున్న ఎంఏ సైఫ్ అలీ వివరణ విన్న తర్వాత అతని సస్పెన్షన్పై తగిన నిర్ణయం తీసుకోవాలని వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి హైకోర్టు ఆదేశాలు జార
Minister Gangula | అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మనలాంటి ఒక్క పథకమైనా ఉందా..? చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ�
నిర్మల్ జిల్లా వైద్య కళాశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కళాశాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వర�
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
కార్మిక, ధార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్స్, గాంధీ దవాఖానకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఖరీదై
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మాటను నిలబెట్టుకొని కామారెడ్డికి మెడికల్ క�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడుతుందని గాని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుందని గాని ఎవరూ ఊహించి ఉండరు. ఊహలకందని అభివృద్ధిని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో పనులు శరవేగంగా కొనసాగుతుం డగా, మరికొద్ది రోజుల్లో అందుబాటు�