అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది వైద్య విద్య పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణి. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే వైద్యుల సంఖ్య కీలకం. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ వైద్య విద్య
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా గురువారం శంకుస్థాపన జరుగనుంది. నేడు జరుగనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శా�
నర్సంపేటలో ఈ నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని.. రెండో సంవత్సరంలోకి అడుగిడుతున్నది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేకమైన ల్యాబ్లు, మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రొజెక్టర్లు,
వైద్య ఆరోగ్య శాఖలో ధీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావులకు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోష�
ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో.. ఆర్థిక స్థోమత లేని వారికి తమ పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కూడా అంతే కష్టం. అందులోనూ వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేని దళిత కుటుంబాలకైతే పగటికలే.
తన సంకల్పం మీద ఎంత గట్టి నమ్మకం ఉంటే ఆయన ఈ మాట అనాలె. దేశంలో గొప్ప గొప్ప లీడర్లుగా కీర్తించబడ్డ నాయకులు కూడా ఓ కార్యం భుజాలకెత్తుకున్నప్పుడు ప్రజలకు ఇట్ల భరోసా ఇచ్చే ధైర్యం చేయలే.
సమైక్య పాలనలో నాగర్కర్నూల్లాంటి మారుమూల ప్రాంతంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉండేది. నల్లమలలోని అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియాలాంటి వ్యాధులు, పాముకాట్లు వేసినా