వైద్య ఆరోగ్య శాఖలో ధీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావులకు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోష�
ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో.. ఆర్థిక స్థోమత లేని వారికి తమ పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కూడా అంతే కష్టం. అందులోనూ వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేని దళిత కుటుంబాలకైతే పగటికలే.
తన సంకల్పం మీద ఎంత గట్టి నమ్మకం ఉంటే ఆయన ఈ మాట అనాలె. దేశంలో గొప్ప గొప్ప లీడర్లుగా కీర్తించబడ్డ నాయకులు కూడా ఓ కార్యం భుజాలకెత్తుకున్నప్పుడు ప్రజలకు ఇట్ల భరోసా ఇచ్చే ధైర్యం చేయలే.
సమైక్య పాలనలో నాగర్కర్నూల్లాంటి మారుమూల ప్రాంతంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉండేది. నల్లమలలోని అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియాలాంటి వ్యాధులు, పాముకాట్లు వేసినా
రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చేరిన వైద్య విద్యార్థులు తొలి రోజు తరగతులకు ఉత్సాహంగా హాజరయ్యారు. �
ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. ఇప్పటికే
కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిర్మాణానికి రూ. 183 కోట్లు
కేటాయిస్తూ పరిపాలనా ప్రిన్స
రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మూడో విడుత కౌన్సెలింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఆ
మెదక్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ప్రభుత్వం శనివారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రూ.176కోట్లతో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.