ఊరూరా పల్లె, బస్తీ దవాఖానలు, కొండాపూర్లో జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లతో జిల్లా మెడికల్ హబ్గా అవతరిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాల
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
దేశంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) తాజాగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. కొత్త రూల్స్ ప్రకారం అన్ని మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా వార్షిక ప్రకటన నివేదికను కమిషన్కు సమర
మంత్రి కేటీఆర్ చొరవతో పారిశ్రామిక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ హ బ్గా అభివృద్ధి చెందుతున్న సిరిసిల్లలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత బడ్టెట్ హోటల్ రూపుదిద్దుకుంటున్నది. ఫిబ్రవరిలో ప్రారంభమైన నిర్మాణ పనుల�
వైద్య రంగంలో రాష్ట్రం నంబర్ వన్ అని, దేశానికి అత్యధిక సంఖ్యలో వైద్యులను అందిస్తున్న ఘనత తెలంగాణదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవి�
జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు నర్సంపేటలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రూ.183కోట్లు మంజూరు చేయగా జిల్లా ఆస్పత్రి మైదానంలో ఈ భవన నిర్మాణ పనులతోపాటు రూ.23కోట్లతో
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది వైద్య విద్య పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణి. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే వైద్యుల సంఖ్య కీలకం. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ వైద్య విద్య
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా గురువారం శంకుస్థాపన జరుగనుంది. నేడు జరుగనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శా�
నర్సంపేటలో ఈ నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని.. రెండో సంవత్సరంలోకి అడుగిడుతున్నది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేకమైన ల్యాబ్లు, మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రొజెక్టర్లు,