నిర్మల్ జిల్లా కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
నిర్మల్ పర్యటనకు వస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పట్టణాన్ని వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. ఆ కలెక్టరేట్, రెండు పడకల ఇండ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ భవన నిర్మాణాలు అబ్బుర పడేలా ఉన్నాయి.. పద�
పెద్దవైద్యం అనగానే మనకు వెంటనే గుర్తకు వచ్చేది హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలు. కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తుంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో�
వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్�
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్లగొండ పట్టణాన్ని సుందరీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట నిలబెట్టుకొని ఏడాదిలోనే రూ.1305 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించింది.. మీర్ఖాన్పేట్లో నిర్మాణం జరిగే మెడికల్ కాలేజీని ఏడాది కాలంలో అందుబాటులోకి తెస్తాం..’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చ�
ఊరూరా పల్లె, బస్తీ దవాఖానలు, కొండాపూర్లో జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లతో జిల్లా మెడికల్ హబ్గా అవతరిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాల
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
దేశంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) తాజాగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. కొత్త రూల్స్ ప్రకారం అన్ని మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా వార్షిక ప్రకటన నివేదికను కమిషన్కు సమర
మంత్రి కేటీఆర్ చొరవతో పారిశ్రామిక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ హ బ్గా అభివృద్ధి చెందుతున్న సిరిసిల్లలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత బడ్టెట్ హోటల్ రూపుదిద్దుకుంటున్నది. ఫిబ్రవరిలో ప్రారంభమైన నిర్మాణ పనుల�
వైద్య రంగంలో రాష్ట్రం నంబర్ వన్ అని, దేశానికి అత్యధిక సంఖ్యలో వైద్యులను అందిస్తున్న ఘనత తెలంగాణదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవి�
జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు నర్సంపేటలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రూ.183కోట్లు మంజూరు చేయగా జిల్లా ఆస్పత్రి మైదానంలో ఈ భవన నిర్మాణ పనులతోపాటు రూ.23కోట్లతో