ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరం. జిల్లా కార్యాలయాలన్నీ వంద కిలోమీటర్లకుపైనే. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులను కలవాలన్నా.. సమస్యలు చెప్పుకోవాలన్నా రెండు రోజుల ప్రయాణం.
వైద్య రంగంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
చాయ్వాలా కూతురు, బీడీ కార్మికురాలి కొడుకు, వ్యవసాయ కూలీల బిడ్డలు.. వీరి దరికి చేరింది వైద్య విద్య. డాక్టర్ చదవాలన్న పేదింటి పిల్లల కల నెరవేర్చారు సీఎం కేసీఆర్. జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రారంభించడంత�
సీఎం కేసీఆర్ ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, రూ.1000 కోట్లతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధ�
నిర్మల్ జిల్లా కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
నిర్మల్ పర్యటనకు వస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పట్టణాన్ని వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. ఆ కలెక్టరేట్, రెండు పడకల ఇండ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ భవన నిర్మాణాలు అబ్బుర పడేలా ఉన్నాయి.. పద�
పెద్దవైద్యం అనగానే మనకు వెంటనే గుర్తకు వచ్చేది హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలు. కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తుంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో�
వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్�
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్లగొండ పట్టణాన్ని సుందరీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట నిలబెట్టుకొని ఏడాదిలోనే రూ.1305 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించింది.. మీర్ఖాన్పేట్లో నిర్మాణం జరిగే మెడికల్ కాలేజీని ఏడాది కాలంలో అందుబాటులోకి తెస్తాం..’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చ�