తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తిస్థా�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
“చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం పెద్ద విషయం కాదు.. పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రండి..ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజ
వైద్యారోగ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. సిద్దిపేటలోని ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కాలేజీతో 7 స
కొత్త జిల్లాల ఆవిర్భావంతో నవశకం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడం, సువిశాలంగా ఉండడం, అడవిబిడ్డలు అధికంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కార్తీక్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన మహేశ్వరం, కందుకూరు మండ�
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరం. జిల్లా కార్యాలయాలన్నీ వంద కిలోమీటర్లకుపైనే. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులను కలవాలన్నా.. సమస్యలు చెప్పుకోవాలన్నా రెండు రోజుల ప్రయాణం.
వైద్య రంగంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
చాయ్వాలా కూతురు, బీడీ కార్మికురాలి కొడుకు, వ్యవసాయ కూలీల బిడ్డలు.. వీరి దరికి చేరింది వైద్య విద్య. డాక్టర్ చదవాలన్న పేదింటి పిల్లల కల నెరవేర్చారు సీఎం కేసీఆర్. జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రారంభించడంత�
సీఎం కేసీఆర్ ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, రూ.1000 కోట్లతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధ�