పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దొంగల చేతుల్లో పెట్టవద్దని, విపక్షాలకు అధికారం ఇస్తే తెలంగాణ మరో 50 ఏళ్లు వెనక్కి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్�
రామగుండం ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు భరోసాఇచ్చారు. మెడికల్ కాలేజీ తెచ్చి, నియోజకవర్గాన్ని రూ. 500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పార
సమైక్య పాలనలో ఆలేరు పరిస్థితి కన్నీటిగాథ లాంటిది. చుక్క నీరు లేక బీడువారిని భూములు దర్శనమిచ్చేవి. చదువుకు దూరంగా, రోగాలకు చేరువగా అన్న పరిస్థితి ఉండేది. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో నిరాధారణకు గురైన ఆలేరు స�
ఉమ్మడి పాలనలో తాగునీటికి తండ్లాట.. వేసవి వచ్చిందంటే ఖాళీ బిందెలతో కొట్లాట.. కిలోమీటర్లు నడిచి వెళ్తే బిందెడు నీళ్లు దొరికే గడ్డుకాలం.. ఒక్క పంట పండటమే గగనం.. ఇదంతా నాటి మానుకోట దుస్థితి.. మరి బీఆర్ఎస్ తొమ్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం నల్లమల నియోజకవర్గం అచ్చంపేటకు రానున్నారు. ఇక్కడి నుంచే కందనూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ�
పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అర్హత మార్కులను ‘జీరో’కు తగ్గించినా.. దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో 1700కుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ, వేలాది సీట్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తిస్థా�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
“చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం పెద్ద విషయం కాదు.. పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రండి..ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజ
వైద్యారోగ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. సిద్దిపేటలోని ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కాలేజీతో 7 స
కొత్త జిల్లాల ఆవిర్భావంతో నవశకం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడం, సువిశాలంగా ఉండడం, అడవిబిడ్డలు అధికంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కార్తీక్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన మహేశ్వరం, కందుకూరు మండ�