Kothagudem | కొత్తగూడెం మెడికల్ కళాశాల((Medical College)) ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.
: మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం పేదలకు చెందిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలనే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో
విశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తెలంగాణ ఫస్ట్ సీఎం కేసీఆర్ తమకే కాదు, అమరుల కుటుంబాలన్నింటికీ పెద్దదిక్కుగా నిలిచారని అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంక గుర్తు చేస్తున్నారు.
యాదాద్రి జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కాలేజీని కుంటి సాకుతో సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్కు తరలించడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని బీఆర్ఎస్ నాయ
వికారాబాద్ జిల్లా కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం సాగు భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకొని ఇప్పుడు తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పరిహార
కేసీఆర్ సర్కార్ యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరోపించారు. కష్ట�
పనితీరులో నిర్లక్ష్యం, పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామిని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల సరెండర్ చేస్తూ ఆ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం జిల్ల
అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తేల్చిచెప్పారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వలేమని, అర్హులకు మాత్రం అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామన�
నాగర్కర్నూల్ జిల్లాలో విద్య, వైద్యంతోపాటు ఇరిగేషన్, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి అన్నివిధాలుగా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరమున్నదని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల మంత్రి దామ�
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడార�
గద్వాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గద్వాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా ని లుపుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు.