యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. కళాశాలకు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) ఇవ్వాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కు కేంద్రం వైద్యారోగ్య శా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ యార్డులను జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల కోసం కేటాయించారు. ఈ క్రమంలో రైతు బజారు కోసం నిర్మించిన గదులను మార్కెట్ కమిటీ కోసం ఉపయోగించారు. షెటర్ రూ�
మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నీళ్లు చల్లింది. సరైన సౌకర్యాలు లేవని అనుమతులకు నిరాకరించింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ నెల 1వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా..? వచ్చే కౌన్సెలింగ్లో జాబితాలో మన కాలేజీ ఉంటుందా..? అనేది స్పష్టత రావడంలేదు. ఈ ఏడాది కాలేజీ ప్రారంభంపై సందిగ్ధత నెలక�
Medical College Principal Taken Out On A Stretcher | వర్షం నీటితో రోడ్డు నిండిపోయింది. దీంతో ఆ నీటిలో నడిచి వెళ్తే దుస్తులు తడుస్తాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ భావించారు. ఈ నేపథ్యంలో సిబ్బంది స్ట్రెచర్పై ఆయనను బయటకు తీసుకెళ్లారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు గురువారం బదిలీ అయ్యారు. అధికారికంగా బదిలీ ఉత్తర్వులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రాకపోయినా కమిషనర్ నుంచ
భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా ఆదర్శ కళాశాలగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధి బాలప్పేట శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకొన�
నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ ప�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు రావటంపై సందేహాలు నెలకొన్నాయి. సిబ్బందిని నియమించటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కాలేజీలకు ఇప్పటివరకు నేషనల్ మె�
అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు రావాలని కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని అప్పాయిపల్�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని గట్టిగా కోరుతున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉన్నారు. దీంతో పలు రోగులకు ఇబ్బందులు �