తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సేవలు అందించేలా వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు రచించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సక�
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రా
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్ష�
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకా
Jhansi Hospital Fire: ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది శిశువులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర సింగ్ సెంగార్ను తొలగించారు. ఆ �
Khammam | ఖమ్మం జిల్లా మెడికల్ కాలేజీలో అమానుషం జరిగింది. చైనీస్ కటింగ్ చేయించుకున్నాడని ఫస్టియర్ స్టూడెంట్కు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోక�
లాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇటీవల పరీక్షలు రాయగా ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కొంతమంది అక్రమాలకు తెరలేపారు. ఈ ఉద్యోగానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్న వారికి 20 మార్కులు వెయిటేజీ �
Chevuri Avinash | చాలా కాలం తర్వాత ఒక రిమ్కోలియన్ మెడిసిన్ విద్యార్థిగా వైద్య కళాశాలలో చేరాడు. డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసి)లో చదివిన విద్యార్థులను 'రిమ్కోలియన్స్'గా ప
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో దవాఖానలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయించారని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మన్యానికి మెడికల్ కాలేజీ ఒక పెద్ద వరం. కానీ.. ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నెలల తరబడి ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర కొనసాగుత�
మెతుకు సీమ మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.