వైద్య విద్యను నేర్పే కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొలువుల దందాకు కేరాఫ్గా మారిపోతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది! ఓ కీలక అధికారి తీరుతో కళాశాల ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది.
గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు.
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులో మెడికల్ అండ్ వెటర్నరీ కళాశాల నిర్మాణం �
వైద్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్లు ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉండాలని అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసిన కలెక�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య విద్యార్థులు ైైస్టెఫండ్ కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీ-ఎస్ఆర్డీఏ) మద్దతు తెలిపింది. ఈ మేరకు �
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం కూడా ప్రారంభమైనా.. బాలారిష్టాలు దాటడం లేదు. గడువు ప్రకారం �
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం నిర్వహణ సరిగ్గా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రోజుల తరబడి కళాశాల ప్రిన్సిపాల్ విధులకు హాజరు కాకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు
వైద్య కళాశాలల్లో (ఎంబీబీఎస్, బీడీఎస్) ప్ర వేశాలకు దేశవ్యాప్తంగా ఈనెల 4న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-2025 (నీట్)కు మహబూబ్నగర్ జిల్లాలో 13 కేంద్రాలు, గద్వాలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ముఖ హాజరుపై వైద్య కళాశాల అధ్యాపకులు ఆందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతానికి 2022-24 మధ్య కాలంలో 51 మంది బలైపోయారు. పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలతో ఈ సంఖ్య దాదాపు సమానం.
Ragging | ర్యాంగింగ్ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీ అ�
ఆసిఫాబాద్లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ పేరు పెడతామని సీఎం రేవంత్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అఖిలభారత పద్మశాలి సంఘం మహాసభలలో పాల్గొన్న రేవం
Medical students suspended | జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ను సీనియర్లు కిడ్నాప్ చేశారు. వారిని తిట్టడంతోపాటు కొట్టారు. జూనియర్ల ఫిర్యాదుపై మెడికాల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. నలుగురు సీనియర్ మెడికల్ స్టూడె�