‘తలాపునా పారుతోంది గోదారీ.. నీ సేను నీ సెలుకా ఎడారీ.. రైతన్నా నీ బతుకూ.. అమాసా.. ఎన్టీపీసీ చూస్తోంది తమాషా..’ అంటూ నాడు అంతర్గాంకు చెందిన విప్లవ, ఉద్యమ కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు రాసిన ఈ పాట రామగుండం ప్రాంత
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నా వెంట నడిచిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగదీశ్రెడ్డి. ఆయన్ని జారవిడుచుకోవద్దు. రెండు సార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేసిన జగదీశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆయన అడుగ�
కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే. చంద్రశేఖర్�
రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి నగుబాటుకు గురైన నల్లగొండ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషితో నీలగిరి అభ�
‘నేను మీ బిడ్డను. మీరే నా బలం.. నా బలగం. మీ ఆశీర్వాదంతో ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో విరివిగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. రామగుండంలో మెడికల్ కా�
దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై కేంద్రం వెనుకడుగు వేసింది. మూడు నెలల క్రితం (ఆగస్టు16న) విడుదల చేసిన నూతన మార్గదర్శకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్క�
నవంబర్ 6: తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ గల్లీల్లోని ప్రజలు డిసైడ్ చేయాలని కానీ, ఢిల్లీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్లో టికెట్ కావాలన్నా, బీఫాం కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా ఢిల్లీకి పోవాలన�
యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువగర్జన కార్యక్రమ�
CM KCR | రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను ఈ అంశాలపై నిలదీయాలని కేసీఆర్ ప్
రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరున్న నిర్మల్లోని గ్రామీణ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. సాగునీరు, కరెంటు సమస్యలతో అన్నదాతలు దశాబ్దాలుగా అవస్