హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయనకు పౌర సన
“మంత్రి పదవి హుస్నాబాద్ ప్రజలు పెట్టిన భిక్ష” అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్�
దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా.. అక్షరాలా లక్షకుపైనే. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరగటంతో క్రమంగా డాక్టర్ల కార్ఖానాగా తయారవుతున్నది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నాగర్కర్నూల్ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నా రు.
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్�
‘తలాపునా పారుతోంది గోదారీ.. నీ సేను నీ సెలుకా ఎడారీ.. రైతన్నా నీ బతుకూ.. అమాసా.. ఎన్టీపీసీ చూస్తోంది తమాషా..’ అంటూ నాడు అంతర్గాంకు చెందిన విప్లవ, ఉద్యమ కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు రాసిన ఈ పాట రామగుండం ప్రాంత
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నా వెంట నడిచిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగదీశ్రెడ్డి. ఆయన్ని జారవిడుచుకోవద్దు. రెండు సార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేసిన జగదీశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆయన అడుగ�
కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే. చంద్రశేఖర్�
రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి నగుబాటుకు గురైన నల్లగొండ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషితో నీలగిరి అభ�
‘నేను మీ బిడ్డను. మీరే నా బలం.. నా బలగం. మీ ఆశీర్వాదంతో ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో విరివిగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. రామగుండంలో మెడికల్ కా�
దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై కేంద్రం వెనుకడుగు వేసింది. మూడు నెలల క్రితం (ఆగస్టు16న) విడుదల చేసిన నూతన మార్గదర్శకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్క�