Minister KTR | ‘పిల్లలు భవిష్యత్తు కోసం, బంగా రు తెలంగాణ కావాలన్నా, బంగారు భారతదేశం కావాలన్నా విద్యముఖ్యమని భావిం చాం. ఒక్కసారి కాదు. పదిసార్లు అడిగినం. దండం పెట్టినం. దరఖాస్తు పెట్టినం. దేశ మొత్తం మీద 157 మెడికల్ కా
ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన రోజని, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఘట్టమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ రాకముందు మన పిల్లలు వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.
‘కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి ఒక్క డిగ్రీ కాలేజీ మంజూరైంది. అది ఎక్కడ పెట్టాలో అనేక తర్జనభర్జనల తర్వాత అటు వేములవాడ, ఇటు సిరిసిల్ల కాకుండా అగ్రహారంలో ఏర్పాటు చేసిన్రు.
వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులంతా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. రెండేండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన
నిర్మల్ జిల్లావాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల చేరువైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర�
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదని, రానున్న ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
అందరూ పేదింటి బిడ్డలే.. రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలే.. ఇంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ కసితో చదివి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. నాలుగేళ్లు చదివి రోగుల నాడ
ఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్�