రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చేరిన వైద్య విద్యార్థులు తొలి రోజు తరగతులకు ఉత్సాహంగా హాజరయ్యారు. �
ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. ఇప్పటికే
కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిర్మాణానికి రూ. 183 కోట్లు
కేటాయిస్తూ పరిపాలనా ప్రిన్స
రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మూడో విడుత కౌన్సెలింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఆ
మెదక్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ప్రభుత్వం శనివారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రూ.176కోట్లతో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.
Minister KTR | ‘పిల్లలు భవిష్యత్తు కోసం, బంగా రు తెలంగాణ కావాలన్నా, బంగారు భారతదేశం కావాలన్నా విద్యముఖ్యమని భావిం చాం. ఒక్కసారి కాదు. పదిసార్లు అడిగినం. దండం పెట్టినం. దరఖాస్తు పెట్టినం. దేశ మొత్తం మీద 157 మెడికల్ కా
ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన రోజని, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఘట్టమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ రాకముందు మన పిల్లలు వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.
‘కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి ఒక్క డిగ్రీ కాలేజీ మంజూరైంది. అది ఎక్కడ పెట్టాలో అనేక తర్జనభర్జనల తర్వాత అటు వేములవాడ, ఇటు సిరిసిల్ల కాకుండా అగ్రహారంలో ఏర్పాటు చేసిన్రు.
వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.