సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళ�
Minister KTR | సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవస
కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం మూడు పర్యాయాలు పర్యటించి, కాలేజీ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించింది.
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరైంది. �
: కార్మికక్షేత్రం మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వా త నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృ ద్ధి చెందుతున్నది. విద్యాపరంగా అయితే ఎడ్య�
దేశంలోని ప్రతి మెడికల్ కళాశాలలో 25 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)ను, హాస్పిటల్ మేనేజ్�
వైద్యవిద్యను సంగారెడ్డి జిల్లావాసులకు అందించేందుకు జిల్లా కేంద్రం దవాఖానలో రూ.340కోట్లతో మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు గిరిజన విద్యార్థులకు లా విద్యను అందించేందుకు దేశంలోనే తొలి గిరిజన లా కళాశాలన�
మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.
ఉద్యమాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి వేదిక అయిన సూర్యాపేట ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగున ఉండేది. సాగునీటి వసతి లేక బీడుపడ్డ భూములు, చేసేందుకు పని లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టడ
అభివృద్ధికి ఐకాన్లా నిలిచింది ఖమ్మం నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి స్వయంగా సీఎం కేసీఆరే అచ్చెరువొందారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, చేతినిండా పని కోసం గ్రామాలు వదిలి మహానగరాలకు వలస బాటపట్టేవారు. దేశంలోనే అతిపెద్ద వలసల జిల్లాగా పాలమూరు పేరుగడించింది. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపు దూ
తొమ్మిదేండ్ల స్వరాష్ట్ర పాలనకు సరిగ్గా మరో మూడు నెలల దూరం. కానీ, రాష్ట్రం వచ్చేనాటికి ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిస్థితులకు, నేటి ప్రగతి పరుగులకు ఎంతో తేడా.