కార్మిక క్షేత్రం సిరిసిల్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) అసెస్మెంట్ చేసిన ఐదు రోజుల్లోనే అనుమతు�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శనివారం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడి�
Rajanna Sircilla Medical College | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాలేజీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్
ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచ�
యాదాద్రి జిల్లాకు త్వరలోనే మెడికల్ కాలేజ్ రాబోతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కల�
సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళ�
Minister KTR | సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవస
కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం మూడు పర్యాయాలు పర్యటించి, కాలేజీ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించింది.
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరైంది. �
: కార్మికక్షేత్రం మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వా త నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృ ద్ధి చెందుతున్నది. విద్యాపరంగా అయితే ఎడ్య�
దేశంలోని ప్రతి మెడికల్ కళాశాలలో 25 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)ను, హాస్పిటల్ మేనేజ్�
వైద్యవిద్యను సంగారెడ్డి జిల్లావాసులకు అందించేందుకు జిల్లా కేంద్రం దవాఖానలో రూ.340కోట్లతో మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు గిరిజన విద్యార్థులకు లా విద్యను అందించేందుకు దేశంలోనే తొలి గిరిజన లా కళాశాలన�
మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.