హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందగుడు పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ
గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచ�
పీజీ కోర్సు పూర్తయిన 28 మందికి పోస్టింగ్ ఏడాదిపాటు సేవలందించనున్న యువ వైద్యులు మెడికల్ కళాశాల మంజూరు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు ఖమ్మం సిటీ, ఆగస్టు 25: ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్ర�
నిర్మల్ : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభ�
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చే�
కష్టాలను ఎదుర్కొని శ్రమను నమ్ముకొని లక్ష్యాలను ఎంచుకొని కొవ్వొత్తిలా ఎగిసిన కెరటం విశ్రాంత ఎంఈవో బాల జంగయ్య. ప్రతిచోట ప్రతి హోదాలో పనిచేసిన సంపూర్ణ న్యాయం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది పేద వ�
వనపర్తి : ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యన మాట్లా
రాష్ర్టాల హక్కులను కాలరాయొద్దు ప్రైవేట్ మెడికల్ బిల్లు-రైట్ టు హెల్త్ బిల్లు-2021పై చర్చలో కేకే హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాయవద్దని, ప్రజల ఆరోగ్యం పరాచికాలు ఆడొద్దని టీఆ�
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్నగర్లో మంగళవా రం 150 మంది డాక్టర్లు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోనున్నారని మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాల డైరెక్టర్ డాక్టర
ఎనిమిదేండ్లలో విప్లవాత్మక సంస్కరణలు అందరికీ అందుబాటులో వైద్యసేవలు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో హైదరాబాద్కు పోతే తప్ప కనీస వైద్యం అందని పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సొంతూరు�
సంగారెడ్డి జిల్లా ప్రజలకు వరంలాంటిది కేసీఆర్ను పొగిడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డికి వైద్య కళాశాల రావడానికి సీఎం కేసీఆరే కారణమని, ఆయన కృషితోనే సాధ్యమైందని టీపీసీ�
బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితా
మహబూబాద్ : మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నం. రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్�