కష్టాలను ఎదుర్కొని శ్రమను నమ్ముకొని లక్ష్యాలను ఎంచుకొని కొవ్వొత్తిలా ఎగిసిన కెరటం విశ్రాంత ఎంఈవో బాల జంగయ్య. ప్రతిచోట ప్రతి హోదాలో పనిచేసిన సంపూర్ణ న్యాయం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది పేద వ�
వనపర్తి : ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యన మాట్లా
రాష్ర్టాల హక్కులను కాలరాయొద్దు ప్రైవేట్ మెడికల్ బిల్లు-రైట్ టు హెల్త్ బిల్లు-2021పై చర్చలో కేకే హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాయవద్దని, ప్రజల ఆరోగ్యం పరాచికాలు ఆడొద్దని టీఆ�
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్నగర్లో మంగళవా రం 150 మంది డాక్టర్లు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోనున్నారని మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ క ళాశాల డైరెక్టర్ డాక్టర
ఎనిమిదేండ్లలో విప్లవాత్మక సంస్కరణలు అందరికీ అందుబాటులో వైద్యసేవలు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో హైదరాబాద్కు పోతే తప్ప కనీస వైద్యం అందని పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సొంతూరు�
సంగారెడ్డి జిల్లా ప్రజలకు వరంలాంటిది కేసీఆర్ను పొగిడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డికి వైద్య కళాశాల రావడానికి సీఎం కేసీఆరే కారణమని, ఆయన కృషితోనే సాధ్యమైందని టీపీసీ�
బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితా
మహబూబాద్ : మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నం. రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్�
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాం�
బెంగుళూరు: ఉక్రెయిన్లోని ఖార్కివ్లో మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతిచెందిన విషయం తెలిసిందే. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు క�
కరోనా సమయంలో సేవ చేసినవారికి అవకాశం 8 ఏండ్లలో ప్రజావైద్యానికి ప్రాణం పోశాం వైద్య రంగంలో కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు జిల్లాకో మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి హరీశ్రావు కరోనా సమయంలో �
ఈ ఏడాది 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మరో 8 జిల్లాల్లో కాలేజీలను స్థాపించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు �
హైదరాబాద్, మార్చి 7 : నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భ�