మహబూబాద్ : మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నం. రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్�
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాం�
బెంగుళూరు: ఉక్రెయిన్లోని ఖార్కివ్లో మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతిచెందిన విషయం తెలిసిందే. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు క�
కరోనా సమయంలో సేవ చేసినవారికి అవకాశం 8 ఏండ్లలో ప్రజావైద్యానికి ప్రాణం పోశాం వైద్య రంగంలో కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు జిల్లాకో మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి హరీశ్రావు కరోనా సమయంలో �
ఈ ఏడాది 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మరో 8 జిల్లాల్లో కాలేజీలను స్థాపించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు �
హైదరాబాద్, మార్చి 7 : నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భ�
జయశంకర్ భూపాలపల్లి : అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 60 కోట్ల రూపాయలతో అధునాతన దవాఖాన భవనాన్ని నిర్మించనున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ మ�
జనగామ : జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ శివలింగయ్యను ఆదేశించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అ
జనగామ : జనగామ జిల్లాకు తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనగామ పరిధిలోని యశ్వంత్పూర్ వద్�
Collector Ravi | ల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం వివక్ష : మంత్రి వేముల జగిత్యాల, జనవరి 25 : సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఒకేసారి ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ
కొత్త కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి భవిష్యత్తులో విస్తరణకు వీలుగా రూపొందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య, ఆర్అండ్బీశాఖల సమీక్షలో మంత్రి హరీశ్ హైదరాబాద్, నవంబ�