జయశంకర్ భూపాలపల్లి : అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 60 కోట్ల రూపాయలతో అధునాతన దవాఖాన భవనాన్ని నిర్మించనున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ మ�
జనగామ : జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ శివలింగయ్యను ఆదేశించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అ
జనగామ : జనగామ జిల్లాకు తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనగామ పరిధిలోని యశ్వంత్పూర్ వద్�
Collector Ravi | ల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం వివక్ష : మంత్రి వేముల జగిత్యాల, జనవరి 25 : సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఒకేసారి ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ
కొత్త కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి భవిష్యత్తులో విస్తరణకు వీలుగా రూపొందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య, ఆర్అండ్బీశాఖల సమీక్షలో మంత్రి హరీశ్ హైదరాబాద్, నవంబ�
పీహెచ్సీ నుంచి మెడికల్ కాలేజీ దాకా.. పనితీరును బట్టే పోస్టింగ్, ప్రోత్సాహకం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయాలి ఆవాసాలవారీగా లక్ష్యాలు నిర్దేశించాలి వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు,
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రెల
మంత్రి సత్యవతి | ల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే వారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన�
ప్రతిమ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ఏర్పాటు అందుబాటులోకి రానున్న 150 ఎంబీబీఎస్ సీట్లు 2022-23 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు హైదరాబాద్, సెప్టెంబర్23 (నమస్తే తెలంగాణ): రాష్�