మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) నివేదిక వెల్లడించింది. మీడియా స్వేచ్ఛలో
ఇన్ఫార్మర్గా పరిచయమై, తన బినామీ మారి కొరకరాని కొయ్యగా తయారైన ఓ రియల్టర్ హత్యకు కుట్రచేసిన రిటైర్డు ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, బీజేపీ స్కాంల పా�
Ajit Pawar | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో మోదీకి అనుకూలంగా అజిత్ పవార్ మాట్లాడారు. శుక్రవారం నాటి కార్యక్రమాలకు ద
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జి
మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అస�
డీకే అరుణ గద్వాలకు పొలిటికల్ టూరిస్ట్ అని.. ప్రజలు ఎక్కడ తనను మరచిపోతారనే ఉద్దేశంతో ఉనికిని కాపాడుకోవడానికి జిల్లాకు అప్పుడప్పుడు వచ్చి అభివృద్ధిపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంటుందని ఎమ్మెల్యే కృష్ణ�
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
ప్రార్థనతోనే తమ రోజువారీ జీవితం ప్రారంభమవుతుందని వెల్లడించారు హీరో రామ్ చరణ్. తాము పర్యటనల నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్లినా వెంట దేవుళ్ల ఫొటోలను, పూజా సామాగ్రిని తప్పకుండా తీసుకెళ్తామని ఆయన చెప్పారు.