Ajit Pawar | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో మోదీకి అనుకూలంగా అజిత్ పవార్ మాట్లాడారు. శుక్రవారం నాటి కార్యక్రమాలకు ద
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జి
మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అస�
డీకే అరుణ గద్వాలకు పొలిటికల్ టూరిస్ట్ అని.. ప్రజలు ఎక్కడ తనను మరచిపోతారనే ఉద్దేశంతో ఉనికిని కాపాడుకోవడానికి జిల్లాకు అప్పుడప్పుడు వచ్చి అభివృద్ధిపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంటుందని ఎమ్మెల్యే కృష్ణ�
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
ప్రార్థనతోనే తమ రోజువారీ జీవితం ప్రారంభమవుతుందని వెల్లడించారు హీరో రామ్ చరణ్. తాము పర్యటనల నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్లినా వెంట దేవుళ్ల ఫొటోలను, పూజా సామాగ్రిని తప్పకుండా తీసుకెళ్తామని ఆయన చెప్పారు.
నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా, తప్పుడు ఆరోపణలు చేసినా సంపూర్ణ మెజారిటీతో మళ్లీ కేసీఆర్ సర్కారే అధికారంలోకి వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
‘నీవు మాట్లాడే విషయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, నీ మాట్లాడే హక్కు కోసం నా ప్రాణమిచ్చి పోరాడుతా’ అన్నాడు ప్రముఖ తత్వవేత్త, స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రబోధకుడు వాల్టేర్.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు.