నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా, తప్పుడు ఆరోపణలు చేసినా సంపూర్ణ మెజారిటీతో మళ్లీ కేసీఆర్ సర్కారే అధికారంలోకి వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
‘నీవు మాట్లాడే విషయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, నీ మాట్లాడే హక్కు కోసం నా ప్రాణమిచ్చి పోరాడుతా’ అన్నాడు ప్రముఖ తత్వవేత్త, స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రబోధకుడు వాల్టేర్.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు.
కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మీడియాకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అప్పటి నుంచి పక్షం రోజులకు పైగా గడిచాయి. ఈ కాలంలో మీడియా రంగానికి చెందినవారు ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని ఆ ప్రశ్నల గురించి ఏమైనా ఆలోచిం�
దేశం పతనం దిశగా పరుగులుతీస్తుంటే, ప్రశ్నించాల్సిన పాత్రికేయం మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియా మోదీయాగా మారిందన్న �
బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్ని
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారన్న వార్తలకు తెరపడింది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు తర్వాత తొలిసారిగా ఆయన బయట కనిపించారు.